UPDATES  

NEWS

ఓణీల శుభకార్యానికి హాజరై చిన్నారులను ఆశీర్వదించిన ఐక్య తల్లిదండ్రుల సంఘం నాయకులు. మత సామరస్యానికి ప్రతీక గ్యార్వి షరీఫ్ ఉత్సవం : వజ్జా ఈశ్వరి మృతుడి కుటుంబానికి 5వేలు ఆర్థిక సాయం అందజేసిన మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి ఆశ కార్యకర్త పదవికి రాజీనామా చేసి పంచాయతీ బరిలో ఘనంగా 69వ మహాపరినిర్వాణ దివాస్ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ నంద తండా బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా జయరాం నాయక్.. ప్రజల ఆశీర్వాదమే గెలుపు బాట గార్లలో అంబేద్కర్ విగ్రహానికి ఘనాభివందనం చేసిన ఎయిర్‌పోర్ట్ ఎ జి యం గంగావత్ వెంకన్న గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి

 గ్రామాల్లో ఎన్నికల సందడి

నోటిఫికేషన్ కు ముందే బుజ్జగింపులు, దావత్ లు షురూ

హైదరాబాద్ (తెలంగాణ వాణి) కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటిసారి నిర్వహించే స్థానిక ఎన్నికల సందడి షురూవైంది. ఎన్నికల కోడ్ రాకముందే గ్రామాల్లో బరిలో ఉండే అభ్యర్థి పేరు ఖరారు కాక ముందే ఆశావహులు రాజకీయ వేడిని రాజేస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నాయకులు, తాజా మాజీ నాయకులు చోటామోటా నాయకులు ఓటర్లను సంప్రదించి ఎన్నడూ లేని మర్యాదలు ప్రేమానురాగాలు వలకబోస్తూ రిజర్వేషన్ తనకు అనుకూలిస్తే తప్పకుండా నాకే ఓటేయాలని కోరుతున్నారు. స్థానికులై దూర ప్రాంతాలలో ఉన్న ఓటర్లను చరవాణిలో సంప్రదించి తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తనకు మద్దతు తెలుపాలని ముందస్తుగా వేడుకుంటున్నారు. కొందరైతే ఎంత ఖర్చైనా సరే ఈ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని బడాయిలు కొడుతున్నారు. రిజర్వేషన్ ఎవరికి అనుకూలిస్తుందో తెలువది. ఏ ఓటరు ఎప్పుడు మారుతాడో తెలియదు ఆశావహులు మాత్రం ఊహల పల్లకిలో తెలియాడుతూన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest