Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..

భారత్ 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడానికి రాబోయే మూడు దశాబ్దాల్లో 9-10 శాతం వృద్ధి రేటును సాధించాలని అమితాబ్ కాంత్ అన్నారు. 2027 నాటికి జపాన్ జర్మనీలను అధిగమించి భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అమితాబ్ కాంత్ అంచనా వేశారు. “2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడమే కాకుండా తలసరి ఆదాయాన్ని ఇప్పుడున్న 3,000 డాలర్ల నుంచి 18,000 డాలర్లకు పెంచాలన్నదే మా ఆశయం” […]
EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ దేశవ్యాప్తంగా కోట్లాది ఖాతాదారులను కలిగి ఉంది. మీరు కూడా ఈపీఎఫ్ఓలో ఖాతా ఉన్నట్లయితే ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది. EPFO చందాదారులకు e-KYCని తప్పనిసరి చేసింది. ఆన్లైన్ మోసం నుంచి ఖాతాదారులను రక్షించడానికి ఈపీఎఫ్ఓ కేవైసీని తప్పనిసరి చేసింది. దీనితో పాటు కేవైసీ ఈపీఎఫ్ఓకి సంబంధించిన క్లెయిమ్లు, సెటిల్మెంట్ కేసులను కూడా వేగవంతం చేస్తుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కోట్లాది మంది ఖాతాదారులకు ఇంటి వద్ద కూర్చొని e-KYC […]
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..

షాపూర్జీ పల్లోంజీ గ్రూప్-ఆధారిత నిర్మాణ, ఇంజనీరింగ్ ప్లేయర్ ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO)గా రానుంది. ఈ ఐపీఓ ద్వారా రూ. 7,000 కోట్లను సమీకరించడానికి సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి)కి డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డిఆర్హెచ్పి)ని దాఖలు చేసింది. సంస్థ తాజా ఇష్యూ ద్వారా రూ.1,250 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.5,750 కోట్లు సమీకరించనుంది. డిఆర్హెచ్పి ప్రకారం గోస్వామి ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఓఎఫ్ఎస్లో దాదాపు […]