UPDATES  

NEWS

మృతుడి కుటుంబానికి 5వేలు ఆర్థిక సాయం అందజేసిన మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి ఆశ కార్యకర్త పదవికి రాజీనామా చేసి పంచాయతీ బరిలో ఘనంగా 69వ మహాపరినిర్వాణ దివాస్ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ నంద తండా బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా జయరాం నాయక్.. ప్రజల ఆశీర్వాదమే గెలుపు బాట గార్లలో అంబేద్కర్ విగ్రహానికి ఘనాభివందనం చేసిన ఎయిర్‌పోర్ట్ ఎ జి యం గంగావత్ వెంకన్న గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు మహాత్మ జ్యోతిరావు పూలే కు 135వ ఘన నివాళి

కాపర్ వైర్ దొంగల పట్టివేత కోర్టుకు అప్పగింత

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) ఇటీవల మేడారం సబ్ స్టేషన్ దగ్గర గల టన్నెల్ లో 820 మీటర్ల కాపర్ వైర్ దొంగిలించి ఎమర్జెన్సీ గేటు ద్వారా పారిపోయిన సంగతి విధితమే. బుధవారం సాయంత్రం ధర్మారం ఎస్సై ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా పెంచికలపేట గ్రామానికి చెందిన కమ్మటి వెంకటేష్ , గోదావరిఖని ఏరియా కు చెందిన రేవెల్లి కొమురయ్య, బేగంపేట గ్రామానికి చెందిన బొమ్మ గాని రాజశేఖర్, రామగుండానికి చెందిన భావండ్ల […]

ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి స్థానిక నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ సభ ఆమోదించిందని ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని 2015 నుంచి ఏటా నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ దినం సంవిధాన్ దివాస్ జరుపుకుంటున్నామన్నారు. రాజ్యాంగం లోని కొంత భాగం ఆ వెంటనే అమల్లోకి […]

బొమ్మరెడ్డిపల్లి లో టీబి ఛాంపియన్ అవగాహన కార్యక్రమం

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని బొమ్మ రెడ్డిపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ ఆవరణలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నంది మేడారం ఆధ్వర్యంలో టీబి ఛాంపియన్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్యాధికారి డాక్టర్ వాణిశ్రీ హాజరు కాగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సుస్మిత, డాక్టర్ అనుదీప్ ఆధ్వర్యంలో ఇంపాక్ట్ ఇండియా ప్రాజెక్ట్, టిబి అలర్ట్ ఇంపాక్ట్ఇండియా పెద్దపెల్లి జిల్లా ఇంప్లిమెంటేషన్ లీడ్ డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీబి చాంపియన్ […]

మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన పెరిక కుల రాష్ట్ర నాయకులు

మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన పెరిక కుల రాష్ట్ర నాయకులు రాష్ట్ర కమిటీని అభినందించిన మంత్రులు ఇతెలంగాణ వాణి, ఉమ్మడి వరంగల్ బ్యూరో, (నవంబర్ 25 ) : తెలంగాణ రాష్ట్ర పెరిక (పురగిరి క్షత్రియ) కుల రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన యర్రంశెట్టి ముత్తయ్య నాయకత్వంలో మంగళవారం హైదరాబాద్ లో రాష్ట్ర రోడ్డు రవాణా, బి.సి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, పంచాయతీ రాజ్ శాఖా మంత్రి సీతక్క […]

బొమ్మరెడ్డి పల్లిలో ఉచిత ఆరోగ్య శిబిరం

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) మండలంలోని బొమ్మరెడ్డి పల్లి గ్రామంలో మంగళవారం గ్రామపంచాయతీ ఆవరణలో మేడారం డాక్టర్ గౌతమ్ ఆధ్వర్యంలో పల్లె దవాఖానలో భాగంగా ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో105 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఆయా వ్యాధులకు మందులు ఉచితంగా పంపిణీ చేశారు.వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ నరసింహారెడ్డి పొగాకు, వాటి ఉత్పత్తులు వాటిని వాడడం వలన వచ్చే రుగ్మతల గురించి క్షుణ్ణంగా వివరింఛి తగు సలహాలు […]

అనుమతులు లేని ఆసుపత్రులపై ఆగ్రహం వ్యక్తం చేసిన డిఎంహెచ్ఓ

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని వివిధ ప్రైవేటు ఆసుపత్రులను మంగళవారం ఇలా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వాణిశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రులలో అందించే వైద్య సేవలు ప్రోటోకాల్ బేసిడ్ వైద్యం, ఫైర్ సేఫ్టీ, బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి ఆరా తీశారు. మండల కేంద్రంలోని సాయిరాం హాస్పిటల్, కాస్మోడెంట్ డెంటల్ క్లినిక్ తనిఖీ చేసి ఎలాంటి అనుమతులు లేకుండా ఎలా నిర్వహిస్తున్నారని వారిపై ఆగ్రహం వ్యక్తం చేసి […]

వనమా వర్సెస్ రేగా వివాదంలో కీలక మలుపు

మొన్న ఎంపీ వద్దిరాజు, నేడు మాజీ ఎంపి నామ మాజీ మంత్రి వనమాతో అగ్ర నాయకుల వరుస భేటీలు వనమా అనుచరుల్లో ఆనందం, రేగా వర్గంలో ఆందోళన భద్రాద్రి బ్యూరో (తెలంగాణ వాణి) భద్రాద్రి జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీలో ఇటీవల బయట పడ్డ వర్గ విభేదాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. జిల్లా అధ్యక్షులు వనమా కుటుంబాన్ని టార్గెట్ గా చేసుకున్నారని అందుకే మాజీ మంత్రి సుధీర్గ రాజకీయ అనుభవం కలిగిన వనమా వెంకటేశ్వరరావు ఆధిపత్యం […]

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ఎంపీ వంశీకృష్ణ

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని బుచ్చయ్యపల్లి గ్రామానికి చెందిన ఆవుల సదయ్యది నిరుపేద కుటుంబం, గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు సెంటర్ లో వాచ్ మెన్ గా పనిచేస్తూ కుటుంబాన్ని వెళ్లదీస్తున్నాడు. సదయ్య భార్య మాధవి శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో ఇంట్లో వంట చేస్తుండగా అకస్మాత్తుగా సిలిండర్ నుండి గ్యాస్ లీక్ అయి మంటలు చెలరేగాయి, వెంటనే మాధవి తన కుమారుడిని ఎత్తుకొని ఆరు బయటకు వచ్చి పెద్దగా […]

శాయంపేట పాఠశాలను సందర్శించిన -ఎస్ఐ

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) ఎన్నికల కేంద్రాల పరిశీలనలో భాగంగా శనివారం మండలంలోని శాయంపేట పాఠశాలను సందర్శించిన ధర్మారం ఎస్సై ఎం ప్రవీణ్ కుమార్. అనంతరం పాఠశాల విద్యార్థులతో పరస్పరం సంభాషించారు. ఎస్సై అడిగిన ప్రశ్నలకు విద్యార్థులు చక్కని సమాధానాలు ఇవ్వడంతో ఎస్సై విద్యార్థులను అభినందించి ఆనందపడ్డారు. అనంతరం విద్యార్థులు ఎస్సైతో కరచాలనం చేసేందుకు ఆసక్తి చూపారు. దయ్యాల మనీంద్ర మార్చి ఫాస్ట్ చేస్తూ సెల్యూట్ చేయడం పట్ల ఎస్సై ఆకర్షితులయ్యారు. విద్యార్థులు చదువులతో పాటు ఆటపాటల్లో […]

బోథ్ మార్కెట్ లొ సొయా, మొక్కజొన్న కొనుగోలు తాత్కాలికంగా నిలిపివేత

బోథ్ (తెలంగాణా వాణి) బోథ్ మండలంలోని వ్యవసాయ మార్కెట్ లోని సోయ, మొక్కజొన్న కొనుగోలు కేంద్రములో అధిక మొత్తములో పంట నిలువ ఉండటంతో రేపటి నుండి అనగా నవంబర్ 22 నుండి 24 వరకు కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు వ్యవసాయ మార్కెట్ కమిటీ చేర్మెన్ భొడ్డ గంగారెడ్డి, సెంటర్ ఇంచార్జి గోలి స్వామి ఒక ప్రకటనలో తెలిపారు. తిరిగి 25 తేదీ నుండి కొనుగోలు చేస్తామని రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.