UPDATES  

NEWS

ఎస్.ఎస్.స్సి బోర్డు నందు అసిస్టెంట్ కమిషనర్ గా పదోన్నతి పొందిన కోటేశ్వర రావుకు మొక్కతో శుభాకాంక్షలు తెలంగాణలో మరోసారి భూ ప్రకంపనలు పుట్టిన రోజు ఓ మొక్కను బహుమతిగా ఇవ్వండి: ప్రకృతి ప్రేమికుడు కళ్యాణ్ యంగ్ ఇండియన్ సేవా పురస్కార అవార్డు గ్రహీత యం.బాలు నాయక్ పుట్టిన రోజు మొక్కను నాటిన కె ఎన్ రాజశేఖర్ పదో తరగతి ఫలితాల్లో రేలకాయలపల్లి ప్రభంజనం..సమిష్టి కృషితోనే 100% ఫలితాలు: హెచ్ ఎం శ్రీనివాసరావు నాయక్ పదవ తరగతి ఫలితాల్లో పెంకె గీతిక విజయకేతనం….పలువురు అభినందనలు  పిల్లలలో మానసిక ధైర్యాన్ని నింపండి:-TSUTF ఇల్లందు మండల అధ్యక్షులు A.రాంబాబు. పద్మశ్రీ వనజీవి రామయ్య అవార్డు అందుకున్న ప్రకృతి ప్రేమికుడు విశ్వామిత్ర చౌహన్. ఉగ్ర దాడిలో మరణించిన వారికి ప్రగాఢ సానుభూతి తో మొక్కను నాటిన మొక్కల రాజశేఖర్  తెలంగాణ వాణి జర్నలిస్ట్ కు రాష్ట్రస్థాయి గౌరవం

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సింగరేణి కాలరీస్ డిస్టిక్ అసోసియేషన్ కొవ్వొత్తుల ర్యాలీ

కాశ్మీర్ పహల్గావులో జరిగినటువంటి ఉగ్ర దాడిలో మరణించిన వారికి భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సింగరేణి కాలరీస్ డిస్టిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో శాంతి ర్యాలీని నిర్వహించి అమర వీరుల స్థూపం వద్ద నిరసన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా డి వై పి.ఎం మరియు సింగరేణి అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ కమిషనర్ బి.సుశీల్,పి ఎం కే వరప్రసాద్, మరియు 40 మందికి పైగా రోవర్ స్కౌట్ లీడర్స్,స్కౌట్ మాస్టర్లు,స్కౌట్స్ తదితరులు పాల్గొన్నారు.

ప్రకృతి హరిత దీక్ష వ్యవస్థాపకులు కె ఎన్ రాజశేఖర్ స్పూర్తితో ప్రతిరోజు మొక్కలు నాటుతున్న శనగ కళ్యాణ్

చదివింది బీటెక్ చేసేది ప్రకృతి సేవ.. చదివే కాదు సేవలలో కూడా ముందుంటానని నిరూపించాడు కల్యాణ్ ప్రకృతి హరిత దీక్ష వ్యవస్థాపకులు కె ఎన్ రాజశేఖర్ స్పూర్తితో ప్రతి రోజు ఓ మొక్కను నాటుతున్నరాయన.ఈ నేపద్యంలో ప్రకృతి హరిత దీక్ష తీసుకొని 50 వ రోజున మరియు వివాహ వివహ వార్షికోత్సవం సందర్భంగా కొబ్బరి మొక్కను నాటిన ప్రకృతి ప్రేమికులు శనగ కళ్యాణ్ మణి దంపతులు. వాతావరణ సూచనలు మొక్కలు నడుపుతున్న కళ్యాణ్ దంపతులకు,ప్రకృతి మాత ఆశీర్వాదం […]

కొత్తగూడెం మున్సిపాలిటీ గ్రీన్ అంబాసిడర్ వెంకటయ్య కు ఎంఎల్ఏ కోరం కనకయ్య ఘనసన్మానం

గత 40సంవత్సరాలుగా మొక్కలు నాటుతూ కొన్ని లక్షల పైగా మొక్కలను పంచుతూ ఎంతోమంది ప్రకృతి ప్రేమికులకు సలహాలు సూచనలు ఇస్తూ ప్రతిరోజు మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి,బోకెలు బదులుగా మొక్కలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన  మొక్కల వెంకటయ్య దంపతులకు ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఘనంగా సన్మానించారు. ప్రకృతి పర్యావరణ పరిరక్షణ కోసం ఎంతో కృషి చేస్తూ ఆడంబరం చూపకుండా నిరాడంబరంగా ఉండే మొక్కల వెంకటయ్య అందరికి ఆదర్శం.

ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన హెడ్ కానిస్టేబుల్ కుమారుడిని అభినందించిన భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

మంగళ వారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో పాల్వంచ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న లిక్కి కోటేశ్వరరావు కుమారుడు లిక్కి విశ్రుత్ 994 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ లిక్కి విశ్రుత్ ను ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో కూడా ఉన్నత చదువులు అభ్యసించి మంచి స్థాయికి ఎదగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎస్పి విక్రాంత్ కుమార్ సింగ్ ఐపీఎస్, పాల్వంచ […]

రాష్ట్ర స్థాయిలో ఆణిముత్యంలా మెరిసిన నవ్య శ్రీ.

మంగళవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన పాల్వంచ వాసి టి.నవ్య శ్రీ.468/470 మాకు సాధించి రాష్ట్ర స్థాయిలో ఆణిముత్యంలా మెరిసింది. ఈ సందర్భంగా పాల్వంచలోని తమ నివాస కుటుంబ సభ్యులతో ఆనందం పంచుకున్నారు.ఈ సందర్భంగా వెంకట రమణ వేణు దంపతులు,ఐక్య తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మారుతి రత్న,జిల్లా అధ్యక్షులు బాలునాయక్,టి.శ్రీనివాస్ తదితరులు అభినందన తెలిపారు

జాతీయ స్థాయి పోటీలకు బయలుదేరిన వరంగల్ తైక్వాండో టీం

హైదరాబాద్ (తెలంగాణ వాణి స్టేట్ కోఆర్డినేటర్) వరంగల్ జిల్లా స్థాయి తైక్వాండో సీఎం కప్ లో విజయం సాధించి హైదరాబాదులో ఎస్ జి ఎఫ్ ఐ (స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ చాటి గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థిని విద్యార్థులు బి అక్షయ, సి అక్షర, ఎ అక్షయ, మామునూరి శ్రమజా సంపత్, కె కిజీయాబీ, ప్రశాంత్, బి రామ్ చరణ్, సి అభ్యాస్, కే ధీరజ్ […]

ఐటీసీ నోట్ పుస్తకాలను పంపిణీ చేసిన కొత్తగూడెం మండల విద్యాధికారి డా.యం.ప్రభు దయాల్.

భద్రాద్రి జిల్లా కలెక్టర్ సూచనల మేరకు..కొత్తగూడెం మండల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఐటీసీ నోట్ పుస్తకాలను పంపిణీ చేసిన కొత్తగూడెం మండల విద్యాధికారి డా.యం.ప్రభు దయాల్.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ..ఈ నోట్ పుస్తకాలు వేసవి సెలవులను ఆనందంగా గడపడానికి మరియు వ్రాత నైపుణ్యాలను మెరుగుపరచడానికి ఉపయోగ పడుతుందని అన్నారు.

బడుగు,బలహీన వర్గాలు,మహిళల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు డా. బి ఆర్. అంబేద్కర్: హెచ్.ఎం, బి. నామా నాయక్

ఇల్లందు మండలంలోని చెన్నంగలగడ్డ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో రాజ్యాంగ నిర్మాత, భారతరత్న అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు.పాఠశాల హెచ్ఎం బి.నామానాయక్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ అంబేద్కర్ బడుగు,బలహీన వర్గాలు,మహిళల అభ్యున్నతికి కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థిని,విద్యార్థులు, పాల్గొన్నారు.

గిరిజన ఇంజనీరింగ్ శాఖ పాల్వంచ లో ఘనముగా 134 వ అంబేద్కర్ జయంతి వేడుకలు.

అంబేద్కర్ జయంతి వేడుకలను జ్యోతి ప్రజ్వలన తో పాటు కేక్ కట్ చేసి కార్యక్రమాన్నీ ప్రారంభించి ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ మధుకర్.ఈ యొక్క కార్యక్రమములో సహాయ ఇంజనీర్ శ్రీకాంత్ తో పాటు స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకోని విద్యార్థులు ఇప్పటి నుండి శ్రమిస్తే ఉన్నత పదవుల తో పాటు సమాజములో మంచి గౌరవము లభిస్తుందని సూచించారు.ఈ కార్యక్రములో పాల్గొన్న విద్యార్థులకు జనరల్ నాలెడ్జి పుస్తకాలు అందించినందుకు గాను పాఠశాల విద్యార్థులు మధుకర్ […]

మొక్కలు నాటి వనజీవి రామయ్యకు ఘన నివాళులు

పర్యావరణ పరిరక్షణ కొరకు తన వంతు బాధ్యతగా కృషి చేస్తూ వాక్ ఫర్ ట్రీస్ కాన్సెప్ట్ తో ప్రతిరోజు మొక్కలు నాటుతున్న చిరంజీవి మూడు విశ్వామిత్ర చౌహాన్ పద్మశ్రీ వనజీవి రామయ్య మృతికి సంతాపంగా లక్ష్మీ దేవి పల్లి లో గల అటవీ అభివృద్ధి సంస్థ కార్యాలయ ఆవరణంలో ప్రకృతి ప్రేమికులు పతాంజలి యోగ గురువు పట్టాభి రామారావు,హరినాథ్ ప్రకృతి వైద్యులు బండి విజయ్ గార్లతో కలిసి మామిడి మొక్కలు నాటి ఘన నివాళులు అర్పించారు.