BREAKING: BRS నుంచి కవిత సస్పెండ్ MLC కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు BRS ప్రకటించింది. ఆమె వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని సస్పెన్షన్ వేటు వేసినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు ప్రకటన విడుదల చేశారు. కొంతకాలంగా కవిత పార్టీ వ్యతిరేక స్వరాన్ని వినిపిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న ఏకంగా హరీశ్ రావుపైనే అవినీతి ఆరోపణలు చేశారు. కాళేశ్వరంలో హరీశ్, సంతోశ్ రావులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.
వరద బాధితులకి చేయూతనిచ్చిన జనసేన పార్టీ నాయకులు
వరద బాధితులకి చేయూతనిచ్చిన జనసేన పార్టీ నాయకులు వేములవాడ,సెప్టెంబర్ 02 (తెలంగాణ వాణి) : జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని వరద బాధితులకు మంగళవారం నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ఇబ్బందులకు గురైన ప్రజలకి జనసేన పార్టీ నాయకులు బుర్ర అజయ్ బబ్లు గౌడ్ ఆధ్వర్యంలో 150 కుటుంబాలకు నిత్యవసర వస్తువులు పంపిణీ […]
పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించిన సిసిఆర్ సభ్యుడు

మల్లాపూర్ (తెలంగాణ వాణి) మండలంలోని ముత్యంపేట గ్రామపంచాయతీని కౌన్సిల్ ఫర్ సిటిజన్ సభ్యుడు కట్టెకోల వివేకానంద సందర్శించారు. ఈ సందర్భంగా వివేకానంద మాట్లాడుతూ సిసిఆర్ సంస్థ ఆదేశాల మేరకు అన్ని గ్రామ పంచాయతీలలో ఒకటి సెప్టెంబర్ రోజున సమాచార హక్కు చట్టం బోర్డులను, అవినీతి నిరోధక శాఖ అధికారుల ఫోన్ నెంబర్లతో సహా బోర్డులను అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాలలో పెట్టాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. కానీ కొన్ని పంచాయతీ కార్యాలయాల్లో లేనందున సిసిఆర్ సంస్థకు ఫిర్యాదులు […]
‘సీపీఎస్’ రద్దు చేసి ‘ఓపీఎస్’ పునరుద్దించాలి

పాత పెన్షన్ విధానమే శాశ్వత పరిష్కారం -లేనిపక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తాం -భారీ నిరసన ర్యాలీ తో కలెక్టర్ కి వినతి పత్రం -టీజీఈజేఏసీ జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి మంచిర్యాల, సెప్టెంబర్ 01 (తెలంగాణ వాణి): ‘సీపీఎస్’ రద్దు చేసి ‘ఓపీఎస్’ పునరుద్దించాలని రాష్ట్ర టీజీఈజేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు మంచిర్యాల జిల్లా టీజీఈజెఎసి చైర్మన్ గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల జిల్లాలోని 18 మండలాల అధ్యక్షలు, ప్రధాన కార్యదర్శులు నాయకులు,సభ్యులు,ఉద్యోగులు, ఉపాధ్యాయులు జిల్లా […]
తెలంగాణ స్టేట్ తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీల్లో బంగారు పతకాలు

అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన హనుమకొండ జిల్లా తైక్వాండో క్రీడాకారులు హైదరాబాద్/ఘట్కేసర్ (తెలంగాణ వాణి స్టేట్ కోఆర్డినేటర్) సెకండ్ ఓపెన్ తెలంగాణ స్టేట్ తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలు ఆదివారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలంలోని ఎదులాబాద్ డిఎస్ఆర్ ఫంక్షన్ హాల్ ల్లో జరిగాయి.కాగా ఈ పోటీల్లో హనుమకొండ పట్టణం నుండి,తైక్వాండో హనుమకొండ జిల్లా సెక్రెటరీ గడ్డం వెంకటస్వామి కోచ్ మామునూరి సంపత్ ఆధ్వర్యంలో పలువురు క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.కాగ వీరిలో జూనియర్ అండర్ 68కేజీ కొరిగి(ఫైట్) […]
ప్రభుత్వ పాఠశాలల్లో పనిముట్లు బహుకరణ
వేములవాడ,ఆగష్టు 29 (తెలంగాణ వాణి): వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేస్తున్న వేషాల అంజయ్య శుక్రవారం వేములవాడ ప్రభుత్వ పాఠశాలలో వివిధ తోట పనుల నిమిత్తం ఒక గడ్డపార, రెండు తట్టలు మరియు రెండు చెక్క పారలు బహుకరించారు.ఈ కార్యక్రమంలో వేములవాడ ప్రభుత్వ పాఠశాల హెడ్మాస్టర్ రాజారత్నం,ఫిజికల్ డైరెక్టర్ హమీద్,మల్లేశం,కోటేశ్వర్,సతీష్, చంద్రమౌళి తదితరులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
కెసిఆర్, హరీష్ రావు లను అసెంబ్లీ వేదికగా దోషులుగా నిలబెట్టబోతున్నాం…
వందేళ్లు ఉండాల్సిన ప్రాజెక్టు మూడు ఏళ్లకే కూలిన కాళేశ్వరం ప్రాజెక్టు బిఆర్ఎస్, బిజెపి లకు 42 శాతం బీసీ రిజర్వేషన్ పై చిత్తశుద్ధి లేదు.. నిజామాబాద్ రూరల్ లోని వరద బాధితులను ఆదుకుంటున్నాం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి నిజామాబాద్ రూరల్, ఆగష్టు 29:తెలంగాణ వాణి ప్రతినిధి కాలేశ్వరం ప్రాజెక్టు అతిపెద్ద స్కాండలని, గత కెసిఆర్ ప్రభుత్వం సుమారు లక్ష కోట్ల ఖర్చుపెట్టిన ప్రాజెక్టు నిర్వేర్యం అయిందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి […]
గణపతి మండపంలో ఘనంగా కుంకుమార్చన…
ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కుంకుమార్చన హుజరాబాద్ ఆగస్టు 29 తెలంగాణ వాణి: మండలంలోని రాంపూర్ కొత్తదయా నగర్ కాలనీలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గణపతి మండపంలో కుంకుమార్చన నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు అధిక సంఖ్యలో విచ్చేసి గణపతి సన్నిధిలో కుంకుమార్చన లో పాల్గొన్నారు ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో పురోహితులు చేరాలా హరికృష్ణ ఈ కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు కుంకుమార్చన అంటే […]
ఖిలా వరంగల్ తహసీల్దార్ ఇళ్లపై ఏసీబీ దాడులు..
వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వరావు ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ ఏక కాలంలో దాడుల నిర్వహణ హనుమకొండ/ఖమ్మం(తెలంగాణవాణి): వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ తహసిల్దార్ బండి నాగేశ్వరరావు ఇళ్లపై ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) శుక్రవారం ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఉమ్మడి వరంగల్ జిల్లా రెవెన్యూ శాఖలో ఈ దాడులు కలకలం సృష్టించాయి. తహసిల్దార్ నాగేశ్వరరావు స్వస్థలం అయిన హనుమకొండలోని చైతన్యపురిలో, అలాగే ఖమ్మం జిల్లాలోని ఆయన ఇళ్లపై ఏకకాలంలో సోదాలు మొదలయ్యాయి. అదే సమయంలో, ఖిలా […]
జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండవలెను, అనవసరంగా ఎవరు బయటకు రావద్దు..
రానున్న 48 గంటల వరకు భారీ వర్షాలు పోలీస్ కమిషనర్ వెల్లడి నిజామాబాద్ ఆగస్టు 28: (తెలంగాణ వాణి ప్రతినిధి) రాబోయే 2-3 రోజుల వర్ష సూచన దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప ప్రజలు ఎవరు బయటకి రావద్దని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య వెల్లడించారు. ప్రజల భద్రతా దృష్ట్యా 24 X 7 పోలీస్ అధికారులు , సిబ్బంది అప్రమత్తంగా ఉండాలనీ,నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్న సందర్భంగా […]