UPDATES  

NEWS

జర్నలిస్టు కాలనీకి మౌలిక సదుపాయాలు త్వరలో కల్పిస్తాం.. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు ఒకే వేదికపై రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్న తండ్రీ కన్నా కూతురు పారుల్ అత్యాధునిక ఎక్మో చికిత్సతో 23 ఏళ్ల యువతికి పునర్జన్మ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో కలిసి మొక్క నాటిన విశ్వామిత్ర చౌహాన్ ఖానంపల్లి ఎఫ్ఎన్ టి, భూ సేకరణకు 5.40 కోట్ల నిధులు విడుదల ఘనంగా సర్ధార్ సర్వాయి పాపన్న జయంతి రామయ్యపల్లిలో పంట కుంట పనులు ప్రారంభించిన సర్పంచ్ జర్నలిస్టుల హక్కుల సాధనకు టీయూడబ్ల్యూజే నిరంతర కృషి ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

 మంత్రి అడ్లూరికి గాదరి కిషోర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి

ధర్మారం (తెలంగాణ వాణి విలేఖరి) హైదరాబాద్ లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాధరి కిశోర్ తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా శుక్రవారం ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గాదరి కిషోర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ జిల్లా అధ్యక్షులు బొల్లి స్వామి మాట్లాడుతూ మంత్రిని హేళన చేస్తూ మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. నిన్ను తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు 51 వేల పైచిలుకు ఓట్లతో ఓడించినా నీకు సిగ్గు లేదు, నీ నీచమైన బూతు మాటలు మానుకోవాలి ,నీవు ఒక ఇసుక దొంగవి మంత్రిని విమర్శించే నైతిక విలువలు లేవానీ నీవు వెంటనే మంత్రికి క్షమాపణ చెప్పకుంటే నిన్ను ఈ రాష్ట్రంలో తిరగనియ్యం నిన్ను బొంద పెడతామని హెచ్చరించారు. నీ పార్టీ లో దొంగల గురించి దోపిడి దారుల గురించి మాట్లాడు, లాభాలలో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన నీ పార్టీ నాయకులు నీచులు వారి గురించి మాట్లాడు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సిగ్గు నీతి నిజాయితీ లేదు, కాళేశ్వరం ప్రాజెక్టు పై లక్షల కోట్లు అప్పు చేసి ప్రజా ధనాన్ని దోచుకొని లక్ష కోట్లు తిన్న మీ మాజీ ముఖ్యమంత్రిని తిట్ట మనీ ఘాటుగా విమర్శించారు. దోపిడి దారులు ఎవరో మోసగాళ్ళు ఎవరో గాడిద కిషోర్ నీ కళ్లు మనస్సు తెరిచి చూడు, కబర్దర్ బిడ్డ మా మంత్రిని ఇకపై ఏమైనా అంటే నీ నాలుక చీరుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ లు కాంపల్లి రాజేశం, జనగాం తిరుపతి, ఎస్సీ సెల్ మండల శాఖ అధ్యక్షుడు ఏదుళ్ల అంజయ్య, నాయకులు దూడ తిరుపతి, కాల్వల సతీష్ కుమార్, ఇరుగురాల మహేష్, చొప్పదండి మల్లేశం, కాంపెల్లి పోచయ్య, నేరువట్ల మల్లయ్య, బెక్కెం అశోక్, కొత్తూరు మల్లేష్, జేరిపోతుల శ్రీకాంత్, బెక్కెం రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Editor Reporter
telanganavanidaily.com

మంత్రి అడ్లూరికి గాదరి కిషోర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి

ధర్మారం (తెలంగాణ వాణి విలేఖరి) హైదరాబాద్ లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాధరి కిశోర్ తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా శుక్రవారం ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గాదరి కిషోర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ జిల్లా అధ్యక్షులు బొల్లి స్వామి మాట్లాడుతూ మంత్రిని హేళన చేస్తూ మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. నిన్ను తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు 51 వేల పైచిలుకు ఓట్లతో ఓడించినా నీకు సిగ్గు లేదు, నీ నీచమైన బూతు మాటలు మానుకోవాలి ,నీవు ఒక ఇసుక దొంగవి మంత్రిని విమర్శించే నైతిక విలువలు లేవానీ నీవు వెంటనే మంత్రికి క్షమాపణ చెప్పకుంటే నిన్ను ఈ రాష్ట్రంలో తిరగనియ్యం నిన్ను బొంద పెడతామని హెచ్చరించారు. నీ పార్టీ లో దొంగల గురించి దోపిడి దారుల గురించి మాట్లాడు, లాభాలలో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన నీ పార్టీ నాయకులు నీచులు వారి గురించి మాట్లాడు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సిగ్గు నీతి నిజాయితీ లేదు, కాళేశ్వరం ప్రాజెక్టు పై లక్షల కోట్లు అప్పు చేసి ప్రజా ధనాన్ని దోచుకొని లక్ష కోట్లు తిన్న మీ మాజీ ముఖ్యమంత్రిని తిట్ట మనీ ఘాటుగా విమర్శించారు. దోపిడి దారులు ఎవరో మోసగాళ్ళు ఎవరో గాడిద కిషోర్ నీ కళ్లు మనస్సు తెరిచి చూడు, కబర్దర్ బిడ్డ మా మంత్రిని ఇకపై ఏమైనా అంటే నీ నాలుక చీరుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ లు కాంపల్లి రాజేశం, జనగాం తిరుపతి, ఎస్సీ సెల్ మండల శాఖ అధ్యక్షుడు ఏదుళ్ల అంజయ్య, నాయకులు దూడ తిరుపతి, కాల్వల సతీష్ కుమార్, ఇరుగురాల మహేష్, చొప్పదండి మల్లేశం, కాంపెల్లి పోచయ్య, నేరువట్ల మల్లయ్య, బెక్కెం అశోక్, కొత్తూరు మల్లేష్, జేరిపోతుల శ్రీకాంత్, బెక్కెం రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest