ప్రకృతి పరిరక్షణలో అసాధారణ కృషి చేస్తున్న ఉపాద్యాయులు ప్రకృతి ప్రేమికుడు ఉపాద్యాయులు బాలు నాయక్ ను తెరాస పార్టీ సీనియర్ నాయకులు AMC డైరెక్టర్ హరి నాయక్ అభినందించారు.మొక్కల నాటడం,పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం జాతీయ యంగ్ ఇండియన్ సేవా పురస్కారం అందుకున్నరని తెలిపారు.ఈ సందర్భంగా AMC డైరెక్టర్ హరి నాయక్ మాట్లాడుతూ.. హరిత వాతావరణం కోసం ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు
Post Views: 194



