UPDATES  

NEWS

రచ్చపల్లిలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య : -సర్పంచ్ సూర రజిత     ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో గురువారం విద్యార్థులకు యూనిఫాం,షూ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ సూర రజిత హాజరై మాట్లాడుతూ.ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్న భోజనంతో పాటు పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫాం, షూలు అందిస్తోందని అన్నారు. తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ […]

ముగిసిన మండల స్థాయి పాఠశాల క్రీడా పోటీలు

ధర్మారం (తెలంగాణ వాణి ) ధర్మారం మండల స్థాయి పాఠశాల క్రీడా పోటీలు గురువారం నంది మేడారం గ్రామంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఘనంగా ముగిశాయి.ఈ ముగింపు కార్యక్రమానికి ధర్మారం మండల విద్యా వనరుల అధికారి (ఎంఈఓ ) పాఠశాల క్రీడల చైర్మన్ పి ప్రభాకర్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పెద్దపల్లి జిల్లా పాఠశాల క్రీడల కార్యదర్శి కె. లక్ష్మణ్, నంది మేడారం సర్పంచ్ వీరపాల్, పాఠశాల ప్రిన్సిపాల్ విజయ, వార్డు సభ్యులు […]