UPDATES  

రామయ్యపల్లిలో పంట కుంట పనులు ప్రారంభించిన సర్పంచ్

ధర్మారం (తెలంగాణ వాణి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని రామయ్యపల్లి గ్రామంలో వివి రాంజీ పథకం ద్వారా పంట కుంట పనులను సోమవారం స్థానిక సర్పంచ్ మూల మంగ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రైతులు తమ పంట పొలాల్లో వర్షపు నీటిని నిలువ చేసుకోవడానికి, భూగర్భ జలాలను పెంచడానికి, వేసవిలో సాగునీటి కొరతను అధిగమించడానికి పంట కుంటలు నిర్మించుకోవడం ఎంతో ప్రయోజనకరమని సర్పంచ్ మంగ తెలిపారు. వర్షాలు తక్కువగా కురుస్తున్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటిని […]