UPDATES  

NEWS

గిరిజనాభివృద్ధి పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేస్తాం : ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకర్

భద్రాచలం మే 10:మారుతున్న కాలానుగుణంగా సాంకేతికతతో కూడిన ఆధునిక పద్ధతులను అవలంబించి గిరిజనాభివృద్ధి కోసం నాణ్యతతో కూడిన మెరుగైన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేస్తామని గిరిజన శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు గిరిజన ప్రాంతాల అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాణ్యత పరమైన నిర్మాణ పనుల్లో ఎలాంటి రాజీ లేకుండా సేవలు అందించాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ఇంజనీర్ల కొరత ఉన్న నేపథ్యంలో […]