UPDATES  

NEWS

గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు మహాత్మ జ్యోతిరావు పూలే కు 135వ ఘన నివాళి కాపర్ వైర్ దొంగల పట్టివేత కోర్టుకు అప్పగింత ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు బొమ్మరెడ్డిపల్లి లో టీబి ఛాంపియన్ అవగాహన కార్యక్రమం మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన పెరిక కుల రాష్ట్ర నాయకులు బొమ్మరెడ్డి పల్లిలో ఉచిత ఆరోగ్య శిబిరం అనుమతులు లేని ఆసుపత్రులపై ఆగ్రహం వ్యక్తం చేసిన డిఎంహెచ్ఓ

 పొలం గట్లపై లేదా పొలాల్లో ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటండి

మొక్కలే మానవాళికి జీవనాధారం.. ఎండను సైతం లెక్కచేయకుండా రఘునాథపాలెం మండలం రాములు తండా కు చెందిన బానోత్ బాల్య అనే రైతు ఆదివారం నాడు ఓ మామిడి మొక్కను నాటుతూ అందరూ తమ పొలం గట్లపై, లేదా ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో మొక్కలు నాటాలని అన్నారు. మొక్కలు నాటడంలో సహాయంగా రఘు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest