UPDATES  

NEWS

 క్రీకెట్ టోర్నమెంట్ పోస్టర్ ను ఆవిష్కరించిన లక్ష్మీదేవి పల్లి ఎస్ ఐ రమణ రెడ్డి

లక్ష్మీదేవిపల్లి మండలం బావోజితండా గ్రౌండ్‌ లో ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్న ఉమ్మడి రేగళ్ల,మైలారం,బంగారుచేలక పంచాయితీల క్రీకెట్ టోర్నమెంట్ పోస్టర్‌ను లక్ష్మీదేవిపల్లి ఎస్‌ఐ రమణారెడ్డి ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో పెద్ద తండా సర్పంచ్ లావుడ్య పూర్ణ, గట్టు మల్ల సర్పంచ్ బట్టు కనకరాజు,క్రికెట్ నిర్వాహకులు హనుమాన్,తారాచంద్,రాజ్‌కుమార్‌ తో పాటు యువకులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest