UPDATES  

NEWS

పూర్వ విద్యార్థుల ఆర్థిక సహాయం ఘనంగా మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా గుర్రం జాషువా వర్ధంతి వేడుకలు దీక్షిత ధరణి అసోసియేషన్ మేనేజర్ ప్రకృతి ప్రేమికుడు శ్రీనివాస్ ను అభినందించిన భద్రాద్రి జిల్లా ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్. వివేకానంద యూత్ ఆధ్వర్యంలో బద్ది పోచమ్మ అమ్మవారికి బోనాలు కాంపెల్లి కనకేష్ అద్వర్యంలో ఎమ్మెల్సి కవిత ను మర్యాద పూర్వకంగా కలిసిన యువజన నాయకులు బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు,పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్ నివాసానికి విచ్చేసిన బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు గజమాలతో ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలు యువతి యువకులు సీత్లా పండగను ఘనంగా జరుపుకున్నారు ఘనంగా బంజారాల సీత్లా పండగ

 ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించండి: టిఎస్ టిటిఎఫ్ ఆధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బానోతు.ఈరు నాయక్,బానోత్.రాములు నాయక్,

బయ్యారం మండల కేంద్రములో టిఎస్ టిటిఎఫ్ మండల శాఖ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి భావుసింగ్,బాలాజీ ఆధ్వర్యంలో సర్వసభ్య కార్య వర్గ సమావేశం సోమవారం నాడు జరిగింది.రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బానోతు.ఈరు నాయక్, బానోత్.రాములు నాయక్,గౌరవ అధ్యక్షుడు శివ నాయక్, ఉపాధ్యక్షులు రంగన్న ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు వీరు నాయక్ మాట్లాడుతూ..ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ డి ఎ లను ప్రకటించాలని,జి ఓయంఎస్ నెం.3 స్థానంలో మరొక జి ఓ తీసుకురావాలని,పీఆర్సీ వెంటనే ప్రకటించాలని,పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమములో మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు మాలోత్ భద్రు నాయక్, భాస్కర్ మరియు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బిచ్చ నాయక్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మోహన్ నాయక్, గెజిటెడ్ హెచ్ ఎం లక్ష్మణ్ రావు,ఉపాధ్యాయులు శంకర్, గార్ల మండల అధ్యక్షులు వీరు నాయక్,మరియు భాస్కర్, రాజు,రమేష్, శ్రీను, రామారావు,రాజు,రాము,డి.ఎస్ కిషన్, చిరంజీవి, బేబీ, కుమారి,అమ్మిక,చిరంజీవి,శంకర్,సక్రు, రాంజీ,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest