UPDATES  

NEWS

 హిందూ ఏక్తా యాత్ర పోస్టర్ ను ఆవిష్కరించిన బండి సంజయ్

హిందూ ఏక్తా యాత్ర పోస్టర్ ను ఆవిష్కరించిన బండి సంజయ్ 

తెలంగాణ వాణి,మే 21,కరీంనగర్ :

హనుమాన్ జయంతిని పురస్కరించుకొని కేంద్రం మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యం లో నిర్వహించబోయే హిందూ ఏక్తా యాత్ర కార్యక్రమం పోస్టర్ ను టీం పి ఎస్ పి కే కరీంనగర్ ఇంచార్జి బుర్ర అజయ్ బబ్లు గౌడ్ ఆధ్వర్యం లో కేంద్రం మంత్రి బండి సంజయ్ బుధవారం రోజున పోస్టర్ ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా పి ఎస్ పి కే టీం మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తెలియజేసారు.ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మేయర్ సునీల్ రావు,అఖిల భారత సాయి ధరమ్ తేజ్ యువత అధ్యక్షులు కాస రాజు, మామిడి శివ రామకృష్ణ, కరుణాకర్, మాధవమోహన్, జనార్దన్, ఉదయ్, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest