UPDATES  

NEWS

విద్యార్థులకు స్టీల్ ప్లేట్స్ బహుకరించిన రాజమౌళి- అరుణ దంపతులు ఇందిరమ్మ మోడల్ కాలనీలో విక్రయాలపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం చిరుత చర్మం.. 17 గోర్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ రోహిత్ రాజ్ జర్నలిస్టు కాలనీకి మౌలిక సదుపాయాలు త్వరలో కల్పిస్తాం.. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు ఒకే వేదికపై రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్న తండ్రీ కన్నా కూతురు పారుల్ అత్యాధునిక ఎక్మో చికిత్సతో 23 ఏళ్ల యువతికి పునర్జన్మ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో కలిసి మొక్క నాటిన విశ్వామిత్ర చౌహాన్ ఖానంపల్లి ఎఫ్ఎన్ టి, భూ సేకరణకు 5.40 కోట్ల నిధులు విడుదల ఘనంగా సర్ధార్ సర్వాయి పాపన్న జయంతి

 విద్యార్థులకు స్టీల్ ప్లేట్స్ బహుకరించిన రాజమౌళి- అరుణ దంపతులు

ధర్మారం (తెలంగాణ వాణి) ధర్మారం మండల కేంద్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జైన రాజమౌళి- అరుణ దంపతులు సోమవారం ధర్మారం మండల కేంద్రంలోని ప్రైమరీ పాఠశాలలో చదువుతున్న 170 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం చేయడానికి విద్యార్థులకు స్టీల్ ప్లేట్స్ బహుకరించి ఉదారత చాటుకున్నారు. వీరు గతంలో స్కూల్ డే కు ఆర్థిక సహాయం చేశారని ఈ దంపతులు ఇరువురికి పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు హెచ్ఎం ఎస్ మల్లారెడ్డి తెలిపారు. రాబోయే కాలంలో వీరు మరింత సంఘ సేవ కార్యక్రమాలు చేస్తూ పేరు ప్రతిష్టలు సాధించాలని కోరారు. అనంతరంజైన రాజమౌళి అరుణ దంపతులు మాట్లాడుతూ విద్యార్థులు ఒత్తిడి లేకుండా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. పాఠశాలలో ని సమస్యల పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం రాజమౌళి దంపతులకు ఉపాధ్యాయులు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఈఓ పోతు ప్రభాకర్, ఎస్ సి ఎక్స్ హెచ్ఎం అరుణ, ఉపాధ్యాయులు ఏ జ్యోతి, జి క్రిష్ఠ ఏంజలీనా, డి సుభాషిని, ఈ శ్రీనివాస్, డి రమ్య, జి శైలజ, ఎస్ స్వప్న పాల్గొన్నారు.

Date of Publish : 24 August 2026, 4:04 pm Posted by : TELANGANA VANI

విద్యార్థులకు స్టీల్ ప్లేట్స్ బహుకరించిన రాజమౌళి- అరుణ దంపతులు

ధర్మారం (తెలంగాణ వాణి) ధర్మారం మండల కేంద్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జైన రాజమౌళి- అరుణ దంపతులు సోమవారం ధర్మారం మండల కేంద్రంలోని ప్రైమరీ పాఠశాలలో చదువుతున్న 170 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం చేయడానికి విద్యార్థులకు స్టీల్ ప్లేట్స్ బహుకరించి ఉదారత చాటుకున్నారు. వీరు గతంలో స్కూల్ డే కు ఆర్థిక సహాయం చేశారని ఈ దంపతులు ఇరువురికి పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు హెచ్ఎం ఎస్ మల్లారెడ్డి తెలిపారు. రాబోయే కాలంలో వీరు మరింత సంఘ సేవ కార్యక్రమాలు చేస్తూ పేరు ప్రతిష్టలు సాధించాలని కోరారు. అనంతరంజైన రాజమౌళి అరుణ దంపతులు మాట్లాడుతూ విద్యార్థులు ఒత్తిడి లేకుండా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. పాఠశాలలో ని సమస్యల పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం రాజమౌళి దంపతులకు ఉపాధ్యాయులు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఈఓ పోతు ప్రభాకర్, ఎస్ సి ఎక్స్ హెచ్ఎం అరుణ, ఉపాధ్యాయులు ఏ జ్యోతి, జి క్రిష్ఠ ఏంజలీనా, డి సుభాషిని, ఈ శ్రీనివాస్, డి రమ్య, జి శైలజ, ఎస్ స్వప్న పాల్గొన్నారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest