భద్రాద్రి జిల్లా కలెక్టర్ సూచనల మేరకు..కొత్తగూడెం మండల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఐటీసీ నోట్ పుస్తకాలను పంపిణీ చేసిన కొత్తగూడెం మండల విద్యాధికారి డా.యం.ప్రభు దయాల్.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ..ఈ నోట్ పుస్తకాలు వేసవి సెలవులను ఆనందంగా గడపడానికి మరియు వ్రాత నైపుణ్యాలను మెరుగుపరచడానికి ఉపయోగ పడుతుందని అన్నారు.
Post Views: 39