మాథ్స్ & సైన్స్ సర్కిల్స్ కార్యక్రమాల్లో భాగంగా 8, 9వ తరగతుల విద్యార్థులకు జిల్లాస్థాయి టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు డీఈవో వెంకటేశ్వర చారి ప్రకటించారు. ప్రభుత్వ, జడ్పీ, కేజీబీవీ పాఠశాలలో చదివే విద్యార్థులు జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి నాగరాజ శేఖర్ కు 5వ తేదీ లోపు దరఖాస్తు అందించాలన్నారు.100 మార్కుల ప్రశ్నాపత్రంలో మ్యాథ్స్ 50,ఫిజిక్స్ 25, బయాలజీ 25 మార్కులు ఉంటాయని తెలిపారు.
Post Views: 60