UPDATES  

NEWS

జనాభా గణన 2027 శిక్షణ కార్యక్రమం ప్రారంభం – పాల్వంచలో 36 మందికి ట్రైనింగ్ ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం… వేములవాడలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్, ఖబడ్దార్ బిఆర్ఎస్ నాయకుల్లారా

ఉపాద్యాయుల సమస్యల పై నిత్యం పరిష్కారం చేసే దిశగా TSTTF.స్పాట్ వాల్యూషన్ డ్యూటీ సమస్యలు పరిష్కరించిన టిఎస్టిపిఎఫ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం నందు జిల్లా పరీక్షల విభాగం అధికారి మాధవరావు కు ఖమ్మం నందు జరిగే 10వ తరగతి మూల్యాంకనంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ల అప్పిలను వారి దృష్టికి తీసుకెళ్లి వారికి స్పాట్ వాల్యూషన్ డ్యూటీలను అధికారితో మాట్లాడి డ్యూటీస్ ఆర్డర్స్ ఇప్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో TSTTF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోత్ రాములు నాయక్, రాష్ట్ర సహా అధ్యక్షులు అధ్యక్షులు లావుడియా రాందాస్ నాయక్, భద్రాద్రి […]

సిపిఎం కొత్తగూడెం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలు

స్థానిక మంచికంటి భవన్ లో గురువారం నాడు వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య జయంతి సిపిఎం కొత్తగూడెం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ముందుగా కొమరయ్య చిత్రపటానికి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజె రమేష్ పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఏజె రమేష్ మాట్లాడుతూ వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించి నైజాములకు వ్యతిరేకంగా ఉద్యమించిన మహోన్నత […]

ఏప్రిల్ 7వ తేదీన జిల్లా స్థాయి సైన్స్ అండ్ గణితం క్విజ్ పోటీలు

మాథ్స్ & సైన్స్ సర్కిల్స్ కార్యక్రమాల్లో భాగంగా 8, 9వ తరగతుల విద్యార్థులకు జిల్లాస్థాయి టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు డీఈవో వెంకటేశ్వర చారి ప్రకటించారు. ప్రభుత్వ, జడ్పీ, కేజీబీవీ పాఠశాలలో చదివే విద్యార్థులు జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి నాగరాజ శేఖర్ కు 5వ తేదీ లోపు దరఖాస్తు అందించాలన్నారు.100 మార్కుల ప్రశ్నాపత్రంలో మ్యాథ్స్ 50,ఫిజిక్స్ 25, బయాలజీ 25 మార్కులు ఉంటాయని తెలిపారు.