నెహ్రూ జయంతి బాలల దినోత్సవం సందర్భంగాఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో గాంధీ జ్ఞాన ప్రతిష్ఠాన్,గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో తెలంగాణ యువజన కాంగ్రెస్ నిర్వహించిన వందేమాతరం @150.. కార్యక్రమంలో ఎన్టీఆర్ సర్కిల్ లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులు వ్యాసరచన,సాంస్కృతిక,నృత్యం విభాగాల్లో ప్రతిభ కనబరిచి బహుమతులను గెలుచుకున్నారు.శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీ విధ్య, డిజిఎం చేతన్ మాధుర్, ప్రిన్సిపాల్ రావూరి నివేదిత,వైస్ ప్రిన్సిపాల్ యాచమనేని శశాంక్ విద్యార్థులను అభినందించారు.
Post Views: 15


