UPDATES  

NEWS

గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు మహాత్మ జ్యోతిరావు పూలే కు 135వ ఘన నివాళి కాపర్ వైర్ దొంగల పట్టివేత కోర్టుకు అప్పగింత ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు బొమ్మరెడ్డిపల్లి లో టీబి ఛాంపియన్ అవగాహన కార్యక్రమం మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన పెరిక కుల రాష్ట్ర నాయకులు బొమ్మరెడ్డి పల్లిలో ఉచిత ఆరోగ్య శిబిరం అనుమతులు లేని ఆసుపత్రులపై ఆగ్రహం వ్యక్తం చేసిన డిఎంహెచ్ఓ

 పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించిన సిసిఆర్ సభ్యుడు

మల్లాపూర్ (తెలంగాణ వాణి) మండలంలోని ముత్యంపేట గ్రామపంచాయతీని కౌన్సిల్ ఫర్ సిటిజన్ సభ్యుడు కట్టెకోల వివేకానంద సందర్శించారు. ఈ సందర్భంగా వివేకానంద మాట్లాడుతూ సిసిఆర్ సంస్థ ఆదేశాల మేరకు అన్ని గ్రామ పంచాయతీలలో ఒకటి సెప్టెంబర్ రోజున సమాచార హక్కు చట్టం బోర్డులను, అవినీతి నిరోధక శాఖ అధికారుల ఫోన్ నెంబర్లతో సహా బోర్డులను అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాలలో పెట్టాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. కానీ కొన్ని పంచాయతీ కార్యాలయాల్లో లేనందున సిసిఆర్ సంస్థకు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ముత్యంపేట పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి పంచాయతీ కార్యదర్శి మోబిన్ కు నిబంధనల ప్రకారం బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించినట్టు తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest