UPDATES  

NEWS

రంగులమయమైన ఇండోర్ స్టేడియం: తైక్వాండో విద్యార్థుల హోలీ హంగామా ! నూతన జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన టిఎస్ యు.టి.ఎఫ్ భద్రాది జిల్లా కమిటి  సేవాలాల్ సద్గురు చూపిన మార్గం ఆదర్శనీయం: వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్ నాయక్ పిడి బుగ్గ వెంకటేశ్వర్లు పదవీ విరమణ సందర్భంగా సన్మానించిన పి ఆర్ టి యు టి ఎస్ భద్రాద్రి జిల్లా కమిటీ హర్ష టౌన్షిప్‌లో టీఎస్ టిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోత్ రాములు నాయక్ ఆధ్వర్యంలో మేయర్, కార్పొరేటర్‌ లకు ఘన సన్మానం లక్ష్మీదేవిపల్లిలో వీధి దీపాల ఏర్పాట్లు వేగవంతం: సర్పంచ్ తాటి అనిత 56వ డివిజన్‌లో మెగా మెడికల్ క్యాంపు..ఉచిత మందుల పంపిణీ హమాలికాలనీ గ్రామంలో కొత్త కరెంటు పోల్స్‌పై వీధి దీపాల ఏర్పాటు లక్ష్మీదేవిపల్లి బాలమేళాలో రాజాపురం పాఠశాల విద్యార్థుల ప్రతిభ

 ఓడినా ప్రజల పక్షమే

గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యులు అవుతాం పుష్పలత తిరుపతి

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) తనపై నమ్మకంతో బ్యాట్ గుర్తుపై ఓటు వేసిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మేడ వేణి పుష్పలత తిరుపతి కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికలలో గెలుపు ఓటములు సహజమని ఓడిన తాను తన భర్త ఎల్లవేళలా గ్రామ ప్రజల పక్షాన ప్రజా సమస్యలపై పోరాడుతామని వెల్లడించారు. గెలిచిన సర్పంచ్ కు సహకరిస్తూ గ్రామ అభివృద్ధిలో పాలుపంచుకుంటామని తెలిపారు. ఓటమి తమకు ఎంతో నేర్పించిందని ప్రజా సమస్యలపై బాధ్యతాయుతంగా మరింత ముందుకు వెళ్తామని వెల్లడించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest