బోథ్ (తెలంగాణా వాణి ప్రతినిధి) ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేష్ జన్మదిన సందర్భంగా వారు ఆయురారోగ్యాలతో మరిన్ని విజయాలు మరింత ప్రజాదరణ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐక్యత సేవా సమితి బైంసా వారి సహకారంతో నిరుపేదలకు ఫుడ్ డొనేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలొ కచ్చకాయల హరీష్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
Post Views: 37