UPDATES  

NEWS

గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు మహాత్మ జ్యోతిరావు పూలే కు 135వ ఘన నివాళి కాపర్ వైర్ దొంగల పట్టివేత కోర్టుకు అప్పగింత ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు బొమ్మరెడ్డిపల్లి లో టీబి ఛాంపియన్ అవగాహన కార్యక్రమం మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన పెరిక కుల రాష్ట్ర నాయకులు బొమ్మరెడ్డి పల్లిలో ఉచిత ఆరోగ్య శిబిరం అనుమతులు లేని ఆసుపత్రులపై ఆగ్రహం వ్యక్తం చేసిన డిఎంహెచ్ఓ

 రోడ్డు పక్కన బడ్డీ కొట్టులో టీ తాగిన ఎమ్మెల్యే కోరం కనకయ్య

ఇందిరమ్మ పథకాలపై ప్రజల స్పందన తెలుసుకున్న ఎమ్మెల్యే

కొత్తగూడెం (తెలంగాణ వాణి)

రెండు సార్లు జెడ్పిటీసీ, మాజీ జెడ్పి చైర్మన్, రెండు సార్లు ఎమ్మెల్యే అయిన కూడ ఎటువంటి అధికారం దర్పం చూపడం ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు. తన నియోజకవర్గ ప్రజలే కాక ఉమ్మడి ఖమ్మం జిల్లా నలుమూలల ఉన్న ప్రజల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానం ఆయన సొంతం. ఇంతకు ఆయన మరెవరో కాదు ప్రస్తుత ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య.

అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన కూడ ఎలాంటి డాబు దర్పం లేకుండా ప్రజల్లో కలిసిపోయే కోరం కనకయ్య లక్ష్మిదేవిపల్లి మండల కేంద్రం చాతకొండ వెళ్లే దారిలో ఉన్న బడ్డీ కొట్టులో సాధారణ పౌరుడిలా టీ తాగారు. గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన ఆయన తిరుగు ప్రయాణంలో రోడ్డు పక్కనే కారు ఆపించి టీ తాగుతు తమ ఇందిరమ్మ పాలనపై ప్రజల స్పందన అడిగి తెలుసుకుని వారితో సెల్ఫీ ఫోటోలు దిగారు. కాగా ఆ హోటల్ తో తనకున్న అనుబంధం ఈ నాటిది కాదని వీలునప్పుడల్లా శ్రీ రామ బేకరీ కి వచ్చి టీ తాగడం జరుగుతుందని ఆయన తెలిపారు. సాధారణ పౌరుడిలా రోడ్డు పక్కన టీ తాగడంతో కనకయ్యను పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest