UPDATES  

NEWS

గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు మహాత్మ జ్యోతిరావు పూలే కు 135వ ఘన నివాళి కాపర్ వైర్ దొంగల పట్టివేత కోర్టుకు అప్పగింత ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు బొమ్మరెడ్డిపల్లి లో టీబి ఛాంపియన్ అవగాహన కార్యక్రమం మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన పెరిక కుల రాష్ట్ర నాయకులు బొమ్మరెడ్డి పల్లిలో ఉచిత ఆరోగ్య శిబిరం అనుమతులు లేని ఆసుపత్రులపై ఆగ్రహం వ్యక్తం చేసిన డిఎంహెచ్ఓ

 బోథ్ మార్కెట్ లొ సొయా, మొక్కజొన్న కొనుగోలు తాత్కాలికంగా నిలిపివేత

బోథ్ (తెలంగాణా వాణి) బోథ్ మండలంలోని వ్యవసాయ మార్కెట్ లోని సోయ, మొక్కజొన్న కొనుగోలు కేంద్రములో అధిక మొత్తములో పంట నిలువ ఉండటంతో రేపటి నుండి అనగా నవంబర్ 22 నుండి 24 వరకు కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు వ్యవసాయ మార్కెట్ కమిటీ చేర్మెన్ భొడ్డ గంగారెడ్డి, సెంటర్ ఇంచార్జి గోలి స్వామి ఒక ప్రకటనలో తెలిపారు. తిరిగి 25 తేదీ నుండి కొనుగోలు చేస్తామని రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest