UPDATES  

NEWS

సరైన రోడ్డు సౌకర్యం లేకా వర్ష కాలం వస్తే రైతులకు కష్టాలే… ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: గిరిజన సంక్షేమ సంఘం నాయకులు రాంబాబు,ఎంపీ నాయక్ ఉపాధి హామీ కూలీల ప్రాణం తీసుకున్న అతివేగం లక్ష్మీదేవి పల్లి మండలంలో వడదెబ్బకు వ్యవసాయ కూలీ మహిళా మృతి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి లొంగుబాటు గిరిజనాభివృద్ధి పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేస్తాం : ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకర్ 10 లక్షలు లంచం డిమాండ్ చేసిన అటవీశాఖ అధికారులు కరీంనగర్‌లో ఉద్రిక్తత కస్టమర్ల ముసుగులో వచ్చి కాల్పులు.. షోరూమ్‌లో దోపిడీ మే 4న మెగా జాబ్ మేళాకు ఆన్లైన్‌లో నమోదు చేసుకోవాలి : కలెక్టర్ అంకిత్

 ఇండ్ల స్థలాల కోసం కదం తొక్కిన విలేకరులు

ఇండ్ల స్థలాల కోసం కదం తొక్కిన విలేకరులు

మద్దతు తెలుపుతున్న వివిధ సంఘాల నాయకులు

కొత్తగూడెం (తెలంగాణ వాణి)

కొత్తగూడెం జర్నలిస్టు కాలనీ, కొత్తగూడెం పట్టణంలోని గంగా బీషన్ బస్తి రైతు వేదిక సమీపంలో జర్నలిస్టులకు గతంలో కేటాయించిన స్థలాన్ని జర్నలిస్టు లకు అప్పగించాలని ఇళ్లస్థలాల పోరాట ఉద్యమం ప్రారంభమైంది. మండు టెండను సైతం లెక్కచేయకుండా జర్నలిస్టు మిత్రులు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. జర్నలిస్ట్ ఇండ్ల స్థలాల కోసం నిరసన దిక్ష చేస్తున్న జర్నలిస్ట్ లు సాక్షి జునుమాల రమేష్, ఆంధ్ర జ్యోతి కాల్లోజీ శ్రీను, సాక్షి శేఖర్, ఈనాడు కుమార్, ఆంధ్ర జ్యోతి తారక్, సీనియర్ రిపోర్టర్ లోగాని శ్రీనివాస్, టీ న్యూస్ రవి, నమస్తే తెలంగాణ ప్రవీణ్, ఆంధ్రప్రభ లక్ష్మణ్, సాక్షి కృష్ణారావు, Zee తెలుగు న్యూస్ శేఖర్, మనతెలంగాణ రాజశేఖర్, నమస్తే తెలంగాణ వీరు నాయక్, ప్రజాప్రశ్న అఫ్జల్ పఠాన్, ఆంధ్రజ్యోతి ఏలూరి శ్రీనివాస్, నమస్తే తెలంగాణ ఈశ్వర్, ఆదాబ్ హైదరాబాద్ శ్రీనివాస్, భారత్ టుడే పిట్టల రమేష్, రాజ్ న్యూస్ ఆనంద్, విజన్ ఆంధ్ర చిరంజీవి, బీర రవి, దిశ ఖాజా , సూర్య నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest