బోథ్ (తెలంగాణా వాణి) బోథ్ మండలంలోని వ్యవసాయ మార్కెట్ లోని సోయ, మొక్కజొన్న కొనుగోలు కేంద్రములో అధిక మొత్తములో పంట నిలువ ఉండటంతో రేపటి నుండి అనగా నవంబర్ 22 నుండి 24 వరకు కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు వ్యవసాయ మార్కెట్ కమిటీ చేర్మెన్ భొడ్డ గంగారెడ్డి, సెంటర్ ఇంచార్జి గోలి స్వామి ఒక ప్రకటనలో తెలిపారు. తిరిగి 25 తేదీ నుండి కొనుగోలు చేస్తామని రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
Post Views: 315



