UPDATES  

NEWS

గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు మహాత్మ జ్యోతిరావు పూలే కు 135వ ఘన నివాళి కాపర్ వైర్ దొంగల పట్టివేత కోర్టుకు అప్పగింత ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు బొమ్మరెడ్డిపల్లి లో టీబి ఛాంపియన్ అవగాహన కార్యక్రమం మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన పెరిక కుల రాష్ట్ర నాయకులు బొమ్మరెడ్డి పల్లిలో ఉచిత ఆరోగ్య శిబిరం అనుమతులు లేని ఆసుపత్రులపై ఆగ్రహం వ్యక్తం చేసిన డిఎంహెచ్ఓ

 భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం జరుపుకున్న మహిళలు

శ్రావణమాసం పర్వదినాన్ని పురస్కరించుకుని వరలక్ష్మి వ్రతాన్ని మహిళలు తమ ఇళ్లల్లో అమ్మవారి ప్రతిమలను ఏర్పాటు చేసుకొని భక్తి శ్రద్ధలతో కుటుంబ సమేతంగా ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. పలు ఆలయాలలో ప్రత్యేక పూజలు చేసుకున్నారు.సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాలకోసం,నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారని పలువురు మహిళలు పేర్కొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest