రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాలోని సర్పంచ్లకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు కొత్తగూడెం క్లబ్లో జరిగిన సర్పంచ్లు ఈ శిక్షణకు లక్ష్మీదేవిపల్లి మండల సర్పంచ్ లు తాటి అనిత శిక్షణ మెటీరియల్ ను అందుకొని హాజరయ్యారు.ఈ సందర్భంగా శిక్షణకు అవసరమైన మెటీరియల్ను ఎంపీఓలు శ్రీనివాస్ అందజేశారు.
Post Views: 10