UPDATES  

NEWS

ఓణీల శుభకార్యానికి హాజరై చిన్నారులను ఆశీర్వదించిన ఐక్య తల్లిదండ్రుల సంఘం నాయకులు. మత సామరస్యానికి ప్రతీక గ్యార్వి షరీఫ్ ఉత్సవం : వజ్జా ఈశ్వరి మృతుడి కుటుంబానికి 5వేలు ఆర్థిక సాయం అందజేసిన మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి ఆశ కార్యకర్త పదవికి రాజీనామా చేసి పంచాయతీ బరిలో ఘనంగా 69వ మహాపరినిర్వాణ దివాస్ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ నంద తండా బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా జయరాం నాయక్.. ప్రజల ఆశీర్వాదమే గెలుపు బాట గార్లలో అంబేద్కర్ విగ్రహానికి ఘనాభివందనం చేసిన ఎయిర్‌పోర్ట్ ఎ జి యం గంగావత్ వెంకన్న గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి

సిరిసిల్ల కలెక్టర్ బదిలీ – దేవుడికి మొక్కులు చెల్లించిన పట్టణ ప్రజలు

రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 27 (తెలంగాణ వాణి)

సిరిసిల్ల కలెక్టర్ బదిలీతో పట్టణ ప్రజలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. సిరిసిల్లలోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో వారు ప్రత్యేక పూజలు చేసి, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు, తమ ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో వీడియోలు వైరల్‌గా మారాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest