భావితరాలకు స్వచ్ఛమైన నీరు,గాలి,ఆహారం లభించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని ఉపాద్యాయులు బాలు నాయక్ అన్నారు.స్వచ్ఛ మైన,ఆహ్లాదరకమైన వాతావరణం కోసం,ప్రాణవాయువు శాతాన్ని పెంచేందుకు,వర్షాలు పడేందుకు చెట్లు ఎంతగానో ఉపయోగపడతాయని ట్రాఫిక్ కానిస్టేబుల్ చందా నాయక్ పేర్కొన్నారు.విరివిగా మొక్కలు నాటుతూ మరియు పలువురికి మొక్కలు పంపిణీ చేస్తున్నా బాలు నాయక్ ను ఆయన అభినందించారు.
Post Views: 125



