UPDATES  

హర్ ఘర్ తిరంగ యాత్రను విజయవంతం చేయండి

ధర్మారం (తెలంగాణ వాణి )పంద్రా ఆగస్టు రోజున ధర్మారం మండల కేంద్రంలో హర్ ఘర్ తిరంగ యాత్ర లో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించాలని మండల ముఖ్య కార్యకర్తల సమావేషంలో బిజెపి మండల ఇంచార్జి కొమ్ము రాంబాబు కార్య కర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం మండలకేంద్రంలోని వైశ్య భవన్ లో మండల శాఖ అధ్యక్షుడు తీగుళ్ల సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి అయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మండల బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రాల […]