వెంకటాపురం గ్రామ ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నిక
సెప్టెంబర్ 9న వరంగల్ ఎమ్మార్పీఎస్ మహాసభను జయప్రదం చేయండి నూతన అధ్యక్షులు ఎలమకంటి శ్రీనువాస్ సంగెం (తెలంగాణ వాణి) వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం వెంకటాపురం గ్రామంలో పసునూటి ఎల్లయ్య అధ్యక్షతన ఎమ్మార్పీఎస్ కమిటీ సమావేశం జరిగింది, ఈ సమావేశానికి సంగెం మండల ఇంచార్జి కోడూరి రాజు మాదిగ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 9వ తేదీన వరంగల్ లో జరగనున్న […]
మేడారం గురుకుల పాఠశాల కళాశాల చైర్మన్ గా సుజాత

ధర్మారం, ఆగస్ట్ 09 (తెలంగాణ వాణి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని మేడారం గురుకుల పాఠశాల కళాశాల పేరెంట్స్ కమిటీని శనివారం సాయంత్రం ఎన్నుకున్నట్లు ఇంచార్జ్ ప్రిన్సిపల్ పద్మ తెలిపారు. చైర్మన్ గా చుంచు పుష్పలత, వైస్ చైర్మన్ గా లంకదాసరి భాగ్యలక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా ఆర్ ప్రేమలత, ట్రెజరర్ గా ఏదుల్ల సంధ్య, జాయింట్ సెక్రటరీగా ఎం పుష్పలత లను ఎన్నుకున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ పద్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వైస్ ప్రిన్సిపల్ విజయ, […]
ఎంపీ వంశీ కృష్ణపై అనుచిత వ్యాఖ్యలు నిరాధారం

ధర్మారం, ఆగస్ట్ (తెలంగాణ వాణి) పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణపై బిజెపి నాయకులు చేస్తున్న నిరాధారమైన ఆరోపణలు సరైనవి కాదని మరోసారి ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాడే సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ధర్మారం మండల కేంద్రంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. అనంతరం సూర్యనారాయణ మాట్లాడుతూ ఎంపీ గడ్డం వంశీకృష్ణ పార్లమెంటు నియోజకవర్గం తో పాటు, ధర్మపురి […]