కొండగట్టు ప్రధాన రహదారిపై కూలిన భారీ వృక్షం
కొండగట్టు ప్రధాన రహదారిపై కూలిన భారీ వృక్షం రెండు వాహనాలు ధ్వంసం, ఒకరికి గాయాలు జగిత్యాల-కరీంనగర్ ప్రధాన రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. కొండగట్టు శివారులోని మెహర్ బాబా ఆలయం ఎదురుగా రోడ్డు పక్కన ఉన్న ఒక భారీ వృక్షం అకస్మాత్తుగా కూలిపోయింది. అదే సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న రెండు వాహనాలపై ఈ చెట్టు పడడంతో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వ్యక్తిని చికిత్స […]
త్వరలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఆటోలు..మొదట హైదరాబాద్ లో..ఆ తర్వాత పెద్ద సిటీల్లో..
త్వరలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఆటోలు..మొదట హైదరాబాద్ లో..ఆ తర్వాత పెద్ద సిటీల్లో.. రాష్ట్రంలో త్వరలోనే ఆర్టీసీ ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ ఆటోలు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం ఎలక్ట్రిక్ ఆటోల తయారీ కంపెనీలతో ఆర్టీసీ అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే ఆటోలు రోడ్డెక్కనున్నాయి. ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ కనెక్టివిటీ పేరుతో ఆర్టీసీ ఈ ఎలక్ట్రిక్ ఆటోలను ప్రవేశపెడుతోంది. బస్సుల్లో ప్రయాణించే వారికి మరింత సౌకర్యం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణికులు బస్ టికెట్తో […]
నేడు అభివృద్ధి పనులను ప్రారంభించనున్న మంత్రులు..
నేడు అభివృద్ధి పనులను ప్రారంభించనున్న మంత్రులు.. దాదాపు రూ.15.22 కోట్ల పనులను ప్రారంభించనున్న మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్ వేములవాడ బస్టాండ్ పునర్నిర్మాణ పనులకు నేడు శంకుస్థాపన ఆహ్లాదకరంగా సిద్ధమైన గుడి చెరువు బండ్ పార్క్ సిరిసిల్ల ఖ్యాతిని మరింత ఇనుమడించేలా వస్త్రం తయారీ దశల నమూనాలు ఆకట్టుకుంటున్న మోడల్ బస్ స్టేషన్లు రాజన్న సిరిసిల్ల,జూలై 30 (తెలంగాణ వాణి) : జిల్లా ఇంచార్జి మంత్రి, మార్కెటింగ్, వ్యవసాయ శాఖ, చేనేత జౌళి శాఖ […]
కోనరావుపేట మండలంలో మూలవాగు ఉధృతికి తెగిన రహదారి
కోనరావుపేట మండలంలో మూలవాగు ఉధృతికి తెగిన రహదారి మామిడిపల్లి-నిజామాబాద్ మధ్య నిలిచిన రాకపోకలు కోనరావుపేట,జూలై 30 (తెలంగాణ వాణి) :సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో వర్షాల ధాటికి ప్రజలు అవస్థలు పడుతున్నారు. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురు వర్షాలకు మూల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ వాగు నీటి ఉధృతికి మామిడిపల్లి, నిజామాబాద్ గ్రామాల మధ్య ఉన్న రహదారి పూర్తిగా తెగిపోయింది. రహదారి కొట్టుకుపోవడంతో ఆయా గ్రామాల నడుమ రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. […]
కుండపోత వర్షాలు..ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు
కుండపోత వర్షాలు..ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఇదే సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఈ క్రమంలోనే వానలు పడుతున్న పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన వాయుగుండం ప్రభావంతో ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాలు తడిసిముద్దవుతున్నాయి. గత రెండు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న కుండపోత వర్షాల వల్ల జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో లోతట్టు ప్రాంతాలు నీట […]
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు..
దంచికొడుతున్న వాన..రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు..ఉత్తర తెలంగాణలో కుండపోత పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు..ప్రాజెక్టులకు వరద పోటు ఎల్లంపల్లికి 74,643 క్యూసెక్కులు,జూరాలకు 32,500 క్యూసెక్కుల వరద ఇటు ఎల్లంపల్లి, అటు జూరాల నుంచి ఎత్తిపోతలు షురూ నేడు కూడా అతిభారీ వర్షాలుంటాయన్న ఐఎండీ.. ఆరెంజ్ అలర్ట్ జారీ రాష్ట్రంలో వర్షాలు జోరందుకున్నాయి. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రెండు రోజులుగా భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి. ఆదివారం ఓ మోస్తరుగా మొదలైన చినుకులు.. […]
రేషన్ కార్డు ఉన్నవారికి ఇదే లాస్ట్ ఛాన్స్..
రేషన్ కార్డు ఉన్నవారికి ఇదే లాస్ట్ ఛాన్స్..రెండ్రోజులే టైమ్..ఈ పని చేయకపోతే కార్డు కట్.. తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారికి బిగ్ అలర్ట్. రేషన్ కార్డు ఉన్నవారు ఈకేవైసీ పూర్తి చేయడానికి కేవలం రెండు రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. రేషన్ కార్డుదారులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే కార్డు ఇనాక్టివ్ అయిపోవడం వల్ల రేషన్ సరుకులు తీసుకోలేరు. ఇ-కేవైసీ(e-KYC) ధృవీకరణను పూర్తి చేయడానికి ఈ నెల 31వ తేదీ వరకు రేవంత్ సర్కార్ […]
వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రారంభమైన వరుణ యాగం
వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రారంభమైన వరుణ యాగం వేములవాడ,జూలై 30 (తెలంగాణ వాణి ప్రతినిధి) : రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి ప్రజలు, రైతాంగం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ నిర్వహిస్తున్న మూడు రోజుల వరుణ యాగంలో రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్,అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రులు వేములవాడలోని భీమేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.ఆలయానికి విచ్చేసిన మంత్రులకు అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ […]