భద్రాచలం డివిజన్ లో పి ఆర్ టి యు టి ఎస్ సమావేశం
భద్రాచలం డివిజన్ లో పిఆర్టియు టి ఎస్ ప్రాంతీయ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు దశమ బాబు అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు నర్సయ్య, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ హాజరై మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో కలిసి జిల్లాలో సంఘ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.అలాగే జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాలపై సమావేశంలో చర్చ జరిగింది.ఈ సందర్భంగా సీనియర్ నాయకులు దనికొండ శ్రీనివాసరావు,దశమ బాబు,మంగయ్య,నాగులు జిల్లా శాఖకు పలు సూచనలు, సలహాలు […]
మండల స్థాయి బాల మేళా 2.0 విజయవంతం : ఎంఇఓ కృష్ణయ్య
లక్ష్మీదేవి పల్లి మండలం మండల స్థాయి బాలమేళా పూర్తిస్థాయిలో విజయవంతమైందని ఎంఈఓ పి కృష్ణయ్య తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ స్థాయి బాల మేళాలో విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు.వివిధ నైపుణ్యాల ను సృజనాత్మకతను ప్రదర్శించారు.అనంతరం విజేతలైన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంఇఓ కృష్ణయ్య తో పాటు కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు, కాంప్లెక్స్ సెక్రటరీలు మరియు మండలంలోని పలు పాఠశాలల ఉపాధ్యాయుని, ఉపాద్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు