జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయండి

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు డీజేయూ వినతి కొత్తగూడెం (తెలంగాణ వాణి) భద్రాద్రి జిల్లాలో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు వెంటనే మంజూరు అయ్యేలా చూడాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, సహకార, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు డెమోక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా కమిటీ కన్వీనర్ సీమకుర్తి రామకృష్ణ, కో-కన్వీనర్ అఫ్జల్ పఠాన్ వినతి పత్రం అందిచారు. గత కొన్ని సంవత్సరాలుగా వివిధ పత్రికల్లో, చానళ్ళలో రిపోర్టర్లుగా ఉంటూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య […]
కావాలనే కుట్ర చేస్తున్నారు : వనమా రాఘవ

రవిచంద్ర నాయకత్వం లోనే పని చేస్తాం తెలంగాణ వాణిలో వచ్చిన కథనంపై వనమా రాఘవ ఖండన కొత్తగూడెం (తెలంగాణ వాణి ప్రతినిధి) రాజకీయాల్లో గెలుపు ఓటమి సహజం, గత ఎన్నికల్లో మా నాన్న వనమా వెంకటేశ్వర రావు గెలుపు కోసం మన ప్రియతమ నాయకులు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఎంత కష్టపడ్డారో అందరికి తెలిసిందే. ఎన్నికల సమయంలో నిద్రాహారాలు మాని వనమా వెంకటేశ్వర రావు గెలుపు కోసం ఆయన పడ్డ కష్టాన్ని తాను దగ్గరుండి చూసానని వనమా […]