UPDATES  

NEWS

బంద్ విజయవంతం చేయండి బీసీ సంఘాల బంద్ కు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు మృతుడి కుటుంబానికి మామిడి స్వామిరెడ్డి చేయూత పశువులను తరలిస్తున్న కంటేనైర్ పట్టివేత తెలుగు వెలుగు సాహితీ వేదిక అవార్డు అందుకున్న షేక్ మాయ మస్తాన్ వివేకానంద పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ ఈనెల 18న తెలంగాణ రాష్ట్ర బంద్ ని విజయవంతం చేద్దాం కటికనపల్లి ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా సాయిలు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విద్యార్థిని పరామర్శించిన టిజిపిఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు దార మధు టేకులపల్లి టీఎస్‌యుటిఎఫ్‌ మండల ప్రధాన కార్యదర్శి డి.హరి నాయనమ్మ దశదిన కార్యక్రమానికి హాజరై శ్రద్ధాంజలి ఘటించిన టిఎస్ యుటిఎఫ్ నాయకులు 

 సర్వ శిక్ష అభియాన్ జాయింట్ యాక్షన్ కమిటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు భూక్యా మోహన్ నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన టి.ఎస్ టి.టి.ఎఫ్ కమిటి 

 

సర్వ శిక్ష అభియాన్ జాయింట్ యాక్షన్ కమిటీ (ఎస్.ఎస్.ఎ జె.ఎ.సి ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు భూక్యా మోహన్ నాయక్ మాతృమూర్తి స్వర్గస్తులైనారని తెలియడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేసిన టి.ఎస్ టి.టి.ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోతు రాములు నాయక్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి సపావత్ బాలకృష్ణ చౌహాన్,రాష్ట్ర సీనియర్ నాయకులు బానోత్ మంగీలాల్ నాయక్,భట్టు చందర్ నాయక్,ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర నాయకులు మంగీలాల్ నాయక్ తదితరులు.అనంతరం మోహన్ నాయక్ మాతృ మూర్తికి ఘన నివాళులు అర్పించి,కుటుంబ సభ్యులకు మనో ధైర్యంతో ఉండాలని, అన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest