UPDATES  

NEWS

ఓణీల శుభకార్యానికి హాజరై చిన్నారులను ఆశీర్వదించిన ఐక్య తల్లిదండ్రుల సంఘం నాయకులు. మత సామరస్యానికి ప్రతీక గ్యార్వి షరీఫ్ ఉత్సవం : వజ్జా ఈశ్వరి మృతుడి కుటుంబానికి 5వేలు ఆర్థిక సాయం అందజేసిన మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి ఆశ కార్యకర్త పదవికి రాజీనామా చేసి పంచాయతీ బరిలో ఘనంగా 69వ మహాపరినిర్వాణ దివాస్ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ నంద తండా బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా జయరాం నాయక్.. ప్రజల ఆశీర్వాదమే గెలుపు బాట గార్లలో అంబేద్కర్ విగ్రహానికి ఘనాభివందనం చేసిన ఎయిర్‌పోర్ట్ ఎ జి యం గంగావత్ వెంకన్న గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి

 లోడిగా అఖిల్ జ్ఞాపకార్థంగా మిత్ర బృందం ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం

సంతోష్ నగర్ నందు గల మణుగూరు శ్రీవిద్య స్కూల్ లో లోడిగా అఖిల్ జ్ఞాపకార్థం ఆయన స్నేహితుల ఆధ్వర్యంలో అఖిల్ తల్లిదండ్రులు లోడిగా రామారావు జయమ్మ చేతుల మీదుగా మహా అన్నదానం చేశారు.అదేవిధంగా విద్యార్థుల కు స్కూల్ వైట్ డ్రెస్ అందజేశారు.ఈ సందర్భంగా గెజిటెడ్ హెడ్మాస్టర్ లోడిగా రామారావు మాట్లాడుతూ సమాజంలో మంచి గౌరవం పొందాలంటే విద్యా ద్వారానే సాధ్యమని, విద్యార్థులందరూ బాగా చదివి ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో సంతోష్,హరీష్,అభిషేక్, పి.హరీష్,ప్రసాద్,శశి ప్రీతం,గగన్,భరత్,కౌశిక్,వికాస్, ఇశాంత్,సాయి,ప్రకాష్ ప్రణీత్,జయంత్,అఖిల్ మిత్ర బృందం మరియు పాఠశాల హెచ్ ఎం,ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest