UPDATES  

NEWS

ఓణీల శుభకార్యానికి హాజరై చిన్నారులను ఆశీర్వదించిన ఐక్య తల్లిదండ్రుల సంఘం నాయకులు. మత సామరస్యానికి ప్రతీక గ్యార్వి షరీఫ్ ఉత్సవం : వజ్జా ఈశ్వరి మృతుడి కుటుంబానికి 5వేలు ఆర్థిక సాయం అందజేసిన మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి ఆశ కార్యకర్త పదవికి రాజీనామా చేసి పంచాయతీ బరిలో ఘనంగా 69వ మహాపరినిర్వాణ దివాస్ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ నంద తండా బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా జయరాం నాయక్.. ప్రజల ఆశీర్వాదమే గెలుపు బాట గార్లలో అంబేద్కర్ విగ్రహానికి ఘనాభివందనం చేసిన ఎయిర్‌పోర్ట్ ఎ జి యం గంగావత్ వెంకన్న గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి

 రాఖీ పౌర్ణమి మరియు ప్రపంచ ఆదివాసి దినోత్సవ సందర్భంగా రక్త దానం చేసిన సీనియర్ జర్నలిస్ట్ లు బానోత్ వీరు, ఆదాబ్ శ్రీనివాస్

రాఖీ పౌర్ణమి మరియు ప్రపంచ ఆదివాసి దినోత్సవ సందర్భంగా యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ జె బి బాలు ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి కొత్తగూడెం నందు సీనియర్ జర్నలిస్ట్ లు భానోత్ వీరు,ఆదాబ్ శ్రీనివాస్ రక్తదానం చేశారు.ప్రతి ఇంటి నుండి ప్రతి ఒక్కరూ మరొకరి ప్రాణం కాపాడడం కోసం రక్తదానం చేసే కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని పిలుపునిచ్చారు.ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు లగడపాటి రమేష్ చంద్,తారక రామారావు,బానోతు రాందాస్ నాయక్, ప్రకృతి ప్రేమికుడు బాలు,భరత్,ఫౌండేషన్ సభ్యులు జుబ్బు,బ్లడ్ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest