పాల్వంచ మండలం రాజాపురం ప్రాథమిక పాఠశాలలో ప్రహరీ గోడ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. పాఠశాల ఆవరణ భద్రతను పెంచడంతో పాటు పర్యావరణాన్ని అందంగా మార్చే లక్ష్యంతో ఈ పనులు చేపడుతున్నారు.ప్రహరీ గోడ నిర్మాణం పూర్తైన తర్వాత పాఠశాల పరిసరాలు మరింత భద్రంగా,శుభ్రంగా మరియు సుందరంగా మారనున్నాయి.పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న గ్రామపంచాయతీ పాలక పక్ష సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు.
Post Views: 8