UPDATES  

NEWS

ఓణీల శుభకార్యానికి హాజరై చిన్నారులను ఆశీర్వదించిన ఐక్య తల్లిదండ్రుల సంఘం నాయకులు. మత సామరస్యానికి ప్రతీక గ్యార్వి షరీఫ్ ఉత్సవం : వజ్జా ఈశ్వరి మృతుడి కుటుంబానికి 5వేలు ఆర్థిక సాయం అందజేసిన మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి ఆశ కార్యకర్త పదవికి రాజీనామా చేసి పంచాయతీ బరిలో ఘనంగా 69వ మహాపరినిర్వాణ దివాస్ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ నంద తండా బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా జయరాం నాయక్.. ప్రజల ఆశీర్వాదమే గెలుపు బాట గార్లలో అంబేద్కర్ విగ్రహానికి ఘనాభివందనం చేసిన ఎయిర్‌పోర్ట్ ఎ జి యం గంగావత్ వెంకన్న గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి

 పుస్తక పాఠకులకు గ్రంధాలయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రకృతి ప్రేమికుడు కె ఎన్ రాజశేఖర్

పుస్తక పాఠకులకు గ్రంధాలయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మంగళవారం మొక్కలు నాటిన భద్రాద్రి జిల్లా సింగరేణియన్ మన్ కీ బాత్ ప్రకృతి ప్రేమికుడు కె ఎన్ రాజశేఖర్.పుస్తకాలలో జ్ఞానమును అందించుటకై భారత దేశంలో గ్రంథాలయం ఏర్పాటుకు కృషి చేసిన డాక్టర్ ఎస్ ఆర్.రంగనాథన్ జయంతి సందర్భంగా ఆయన మారేడు మొక్కను నాటి గ్రంథాలయ అధికారులకు, సిబ్బందికి మరియు పాఠకులకు శుభాకాంక్షలు తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest