లక్ష్మిదేవిపల్లి మండలం సంజయ్ నగర్ గ్రామానికి చెందిన గ్రామపెద్దలు కుంజ సమ్మయ్య అనసూర్య దంపతుల మనవరాలు, కుంజ నరేష్ విజయ దంపతుల కూతురు తోషిణి మొదటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పూణెం.శ్రీనివాస్ నాగమణి దంపతులు. ఈ కార్యక్రమంలో లక్ష్మిదేవిపల్లి సర్పంచ్ తాటి అనిత తిరుమలేష్ దంపతులు, జిల్లా ఏఈడబ్ల్యూసీఏ నాయకులు మలకం సాములు, రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల సంఘం నాయకులు చింత రాములు,కుంజ సమ్మయ్య తదితరులు ఉన్నారు.
Post Views: 17