లక్ష్మీదేవి పల్లి మండలం సాటివారిగూడెంలోని త్రియేక దేవర్చనాలయం చర్చ్లో పాస్టర్ యు.అమృత రావు కు మొక్కలు అందించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ప్రకృతి హారతి దీక్ష గౌరవ సలహాదారులు ఏటిఈసి జిల్లా అధ్యక్షుడు బాలు నాయక్ మాలోత్.ఈ కార్యక్రమంలో పాస్టర్ ఉంగటూరి అమృత రావు,ప్రభు భూషణం, వెంకట్రావు,జానయ్య, గుంటూరు రాంబాబు, ఏలియా,గడ్డం సురేష్, ఎం. రమేష్ తదితరులు పాల్గొన్నారు
Post Views: 8