2026 మార్చి 5వ తేదీన హైదరాబాద్ నగరంలో నిర్వహించనున్న భట్టి విక్రమార్క గారి కుమారుడు సూర్య విక్రమ్ ఆదిత్య వివాహ వేడుకల ఆహ్వాన పత్రికను జూలూరుపాడు మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు గుగులోతు ప్రియాంక నాయక్ గారికి అందజేశారు.ఈ కార్యక్రమంలో జూలూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంగీలాల్ నాయక్, మండల సేవాదళ్ అధ్యక్షులు వాంకుడోత్ కిషన్ నాయక్, ఓబీసీ మండల అధ్యక్షులు గోపు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 7