UPDATES  

 కార్పొరేటర్ బత్తుల మధుచంద్ ను ఘనంగా సన్మానించిన మాల మహానాడు జిల్లా యూత్ అధ్యక్షులు వాసుమల్ల.గౌతమ్,తమ్మిశెట్టి ప్రసాద్,సాయి తేజ

పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని 38వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా ఘన విజయం సాధించిన బత్తుల మధుచంద్ ను బిఆర్ఎస్ కార్యకర్తలు మరియు వివిధ సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. టీచర్స్ కాలనీలోని ఆయన స్వగృహంలో ఎస్‌సి మాల మహానాడు జిల్లా యూత్ అధ్యక్షులు వాసుమల్ల గౌతమ్ ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.డివిజన్ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు..ఈ కార్యక్రమంలో తమ్మిశెట్టి ప్రసాద్, సాయి తేజ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest