భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం నటరాజ్ సెంటర్ నందు రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ దగ్గర ఓ వ్యక్తి నిద్రపోవడానికి గమనించిన ఆటో డ్రైవర్ అవీర్ .. ఏదైనా ప్రమాదం జరగవచ్చు అని అతని నిద్ర లేపి.. మీరు అందించి మానవత్వం చాటుకున్నారు. ఆకస్మాత్తుగా వచ్చే వాహనాల నుంచి పెద్ద ప్రమాదం జరిగేదని అతను లేపి పక్కకు పంపి మానవత్వం చాటుకున్న అవీర్ ను ఏటీఈసి జిల్లా అధ్యక్షుడు బాలు నాయక్ అభినందించారు. మానవత్వం ఇంకా మిగిలి ఉందని అన్నారు.
Post Views: 154