మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన TSTTF రాష్ట్ర అధ్యక్షులు బానోత్ వీరు నాయక్,జూలూరుపాడు మండల ప్రధాన కార్యదర్శి ధరావత హనుమ,SC,ST ఉపాధ్యాయ సంఘ నాయకులు విద్యాసాగర్, సీతారాములు,వీరన్న,రవి. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు వీరు నాయక్ మాట్లాడుతూ..బడుగు బలహీన వర్గాలు అభ్యున్నతి, సంక్షేమం కోసం మాజీ ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ అహర్నిశలు కృషి చేశారనీ అన్నారు
Post Views: 110