UPDATES  

NEWS

ప్రభుదయాల్‌ పాత అనుబంధాలతో సింగరేణి సి.యం.డి ఇస్రో యువికా–26కు దరఖాస్తులు ఆహ్వానం: భద్రాది జిల్లా సైన్స్ అధికారి బి.సంపత్ కుమార్ భద్రాచలం డివిజన్ లో పి ఆర్ టి యు టి ఎస్ సమావేశం మండల స్థాయి బాల మేళా 2.0 విజయవంతం : ఎంఇఓ కృష్ణయ్య కార్పొరేటర్ చింతలపూడి శ్రావణి – సాయి కుమార్ దంపతుల చేతుల మీదుగా నూతన పట్టు వస్త్రాలు బహుకరణ హోలీ పండుగను ఘనంగా జరుపుకున్న లక్ష్మీదేవిపల్లి పంచాయతీ సిబ్బంది కేజీబీవీ,యుఆర్‌ఎస్,సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలపై మూడు దశల పోరాటం:టీఎస్‌యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.రాజు. రంగులమయమైన ఇండోర్ స్టేడియం: తైక్వాండో విద్యార్థుల హోలీ హంగామా ! నూతన జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన టిఎస్ యు.టి.ఎఫ్ భద్రాది జిల్లా కమిటి  సేవాలాల్ సద్గురు చూపిన మార్గం ఆదర్శనీయం: వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్ నాయక్

 ప్రభుత్వ ఉన్నత పాఠశాల నేతాజీ రామవరం లో తిథి భోజనాలు

ప్రభుత్వ ఉన్నత పాఠశాల నేతాజీ రామవరం లో ప్రధానోపాధ్యాయురాలు ద్రౌపతి ఆధ్వర్యంలో విజయలక్ష్మి, సులోచనల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ప్రతి ఏడాది విద్యార్థులకు తిథి భోజనాలు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని ప్రధానోపాధ్యాయులు తెలిపారు. పిల్లలకు భోజనం ఏర్పాటు చేయడం సంతోషం, సంతృప్తిని ఇస్తుందని విజయలక్ష్మి పేర్కొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest