మొక్కలే మానవాళికి జీవనాధారం.. ఎండను సైతం లెక్కచేయకుండా రఘునాథపాలెం మండలం రాములు తండా కు చెందిన బానోత్ బాల్య అనే రైతు ఆదివారం నాడు ఓ మామిడి మొక్కను నాటుతూ అందరూ తమ పొలం గట్లపై, లేదా ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో మొక్కలు నాటాలని అన్నారు. మొక్కలు నాటడంలో సహాయంగా రఘు పాల్గొన్నారు
Post Views: 54