UPDATES  

NEWS

 గోప తండాలో వేంచేసి ఉన్న అమ్మవారిని దర్శించుకున్న సర్పంచ్ తండా మాలలు ధరించిన మాతలు.

దేవి శరన్నవరాత్రులు సందర్భంగా సుజాతనగర్ మండలం సర్వారం గోప తండాలో వేంచేసి ఉన్న అమ్మవారిని దర్శించుకున్న సర్పంచ్ తండా మాలలు ధరించిన మాతలు.ఈ సందర్భంగా తండా వాసులందరూ సుఖ శాంతులతో ఉండాలని పాడిపంటలు బాగా పండాలని మాతలు కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో గోప తండా దేవి అమ్మవారి భక్త బృందం పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest