UPDATES  

NEWS

మత సామరస్యానికి ప్రతీక గ్యార్వి షరీఫ్ ఉత్సవం : వజ్జా ఈశ్వరి మృతుడి కుటుంబానికి 5వేలు ఆర్థిక సాయం అందజేసిన మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి ఆశ కార్యకర్త పదవికి రాజీనామా చేసి పంచాయతీ బరిలో ఘనంగా 69వ మహాపరినిర్వాణ దివాస్ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ నంద తండా బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా జయరాం నాయక్.. ప్రజల ఆశీర్వాదమే గెలుపు బాట గార్లలో అంబేద్కర్ విగ్రహానికి ఘనాభివందనం చేసిన ఎయిర్‌పోర్ట్ ఎ జి యం గంగావత్ వెంకన్న గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు

 పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్

ప్రకృతి పర్యావరణ పరిరక్షణలో భాగంగా యంగ్ ఇండియన్ జాతీయ సేవ జాతీయ అవార్డు అందుకున్న ఏటిఈసి జిల్లా అధ్యక్షుడు బాలునాయక్ శుక్రవారం నాడు స్థానిక లక్ష్మీదేవిపల్లి సెంటర్ నందు చెందిన చుంచుపల్లి ఎంపీడీవో ఆఫీస్ క్లర్క్ టి. సతీష్ మరియు రాజ్ కోటి లకు పచ్చని మొక్కలను వితరణ చేశారు.ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని పేర్కొన్నారు. సతీష్ రాజ్ కోటి (కోటేశ్వర్ రావు)మొక్కలను అందుకొని పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్నామని తెలిపారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest