UPDATES  

NEWS

వివేకానంద పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ ఈనెల 18న తెలంగాణ రాష్ట్ర బంద్ ని విజయవంతం చేద్దాం కటికనపల్లి ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా సాయిలు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విద్యార్థిని పరామర్శించిన టిజిపిఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు దార మధు టేకులపల్లి టీఎస్‌యుటిఎఫ్‌ మండల ప్రధాన కార్యదర్శి డి.హరి నాయనమ్మ దశదిన కార్యక్రమానికి హాజరై శ్రద్ధాంజలి ఘటించిన టిఎస్ యుటిఎఫ్ నాయకులు  పెద్దిరెడ్డి రియాన్ చక్రవర్తి ని ఆశీర్వదించిన రాకేష్ దత్త విషాదం నింపిన పోలియో చుక్కలు పెద్దచింతకుంట గ్రామంలో ఇంటింటికి సీఐటీయూ బైండ్ల కళాకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా బైండ్ల ప్రతాప్ తడ్కల్ లో పల్స్ పోలియో కార్యాలయం

 తడ్కల్ లో పల్స్ పోలియో కార్యాలయం

సంగారెడ్డి/కంగ్టి (తెలంగాణ వాణి ప్రతినిధి) సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం నిర్వహిస్తున్న చిన్నారులకు పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఆదివారం ఏఎన్ఎం శ్రీదేవి, అంగన్వాడి టీచర్లు, ఆశ వర్కర్లతో నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించందంతో పోలియో వ్యాధి సొకాకుండా చిన్నారులకు కాపాడుతుందని అన్నారు. ప్రతి ఒకరు తమ చిన్నారులకు పోలియో చుక్కలు తూచ తప్పకుండా వేయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు జి విటా బాయి, ఏం ప్రేమల, ఆశలు సావిత్రి, నిర్మల, చిన్నారుల సంరక్షకులు చిన్నారులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest